వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నూతన రాజధాని నిర్మాణానికి విరాళం
Published on Mon, 09/08/2014 - 01:33
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర రాజధాని నిర్మాణానికి పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు ఒక నెల గౌరవ వేతనం ఇవ్వ డానికి తీర్మానించినట్టు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాం బర్ చైర్మన్ మామిడి అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదివా రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఛాంబర్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మొ త్తాన్ని ఈ నెలాఖరు నాటికి చెక్కు రూపంలో అందజేయనున్నట్టు వివరించారు.
#
Tags