విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
విద్యార్థులకు సారా విక్రయిస్తున్న వ్యాపారికి దేహశుద్ధి
Published on Tue, 09/09/2014 - 11:08
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అరకులో డ్వాక్రా మహిళలు మంగళవారం కదం తొక్కారు. పాఠశాల విద్యార్థులకు గంజాయి, సారా విక్రయిస్తున్న సారా వ్యాపారి కొండలరావు నివాసంపై దాడి చేశారు. అతడి నివాసంలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అనంతరం అతడి నివాసంలో అక్రమంగా నిల్వ ఉంచిన 10 కేజీల గంజాయితోపాటు భారీగా సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. సారా వ్యాపారిని పోలీసులకు అప్పగించారు. దాంతో కొండలరావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags