Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెంచిన ప్రేమ..
Published on Tue, 01/14/2014 - 09:47
కంకిపాడు: మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. అలాంటిది పెంపుకుక్క చనిపోయిందని ఓ కుటుంబం తల్లడిల్లిపోతోంది. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన దేవినేని అనిల్కుమార్ కుటుంబసభ్యులు కిక్ పేరుతో పిలుచుకునే కుక్క (నాలుగేళ్లు)ను ఎంతో ప్రేమతో పెంచారు.
అది అనారోగ్యంతో నాలుగు రోజుల కిందట మృతిచెందింది. దాన్ని ఖననం చేసిన ఆ కుటుంబసభ్యులు సోమవారం ఐదోరోజు కర్మకాండలు నిర్వహించారు. అన్నదానం చేశారు. ‘భగవంతుని సన్నిధిలో..’ అంటూ కిక్ నేస్తమైన మరో శునకం స్నూఫీ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నట్లు బ్యానర్లు ఏర్పాటుచేశారు.
#
Tags