రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించాలి: బాబు
Published on Sat, 02/07/2015 - 16:42
హైదరాబాద్: విద్యుత్ సరఫరాలో ట్రాన్స్మిషన్ల నష్టాలను తగ్గించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. ఒక్క ట్రాన్స్మిషన్ నష్టం తగ్గించినా 250 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆయన అన్నారు. విద్యుత్ చౌర్యం జరగకుండా నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టే బాధ్యతను స్థానిక అధికారులకు అప్పగించాలని చంద్రబాబు సూచించారు.
#
Tags