“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యత్ఘాతంతో లైన్మెన్ మృతి
Published on Thu, 03/09/2017 - 11:52
విజయనగరం: ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ మారుస్తుండగా, విద్యుత్ఘాతానికి గురై లైన్మెన్ మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని గాజలరేగా కామాక్షి దాల్మిల్లులో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే మహ్మద్ రషీద్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తున్నాడు. ఈ గురువారం ఉదయం దాల్మిల్లులో ఫ్యూజ్ పోయిందని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న రషీద్ ఫ్యూజ్ మారుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై మృతిచెందాడు.
#
Tags