ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'భూదందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ'
Published on Wed, 03/02/2016 - 18:02
విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూముల దురాక్రమణ కథనాలపై మాజీ ఐఏఎస్ శర్మ తీవ్రంగా స్పందించారు. రాజధాని భూముల ఆక్రమణ వ్యవహారంపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ కలామ్ కు తాను రాసిన లేఖ వివరాలను తెలిపారు. గత నెల 22వ తేదీన తాను ప్రభుత్వానికి రాసిన లేఖ, నేటి సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాల్లోని అంశాలు ఒకేలా ఉన్నాయని మాజీ ఐఏఎస్ వెల్లడించారు. సీఆర్డీఏకు సంబంధించిన ప్రతి జీవో బడా బాబులకు లాభం చేకూర్చేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని భూదందాపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తన లేఖలో పేర్కొన్నట్లు శర్మ వివరించారు.
#
Tags