అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహానంది పుణ్యక్షేత్రంలో దొంగల చేతివాటం
Published on Sun, 03/13/2016 - 12:50
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో దొంగల చేతివాటం పెరిగిపోయింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన అనురాధ అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలసి మహానందీశ్వరుని దర్శనం కోసం వచ్చారు. కోనేరులో మూడు మునకలు వేసి వచ్చి చూడగా.. ఒడ్డున ఉంచిన వస్త్రాలు మాయం అయ్యయి. అందులోని రూ.1200 నగదు, కారు తాళం పోయాయని గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#
Tags