వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు రాయగిరిలో హాల్టింగ్
Published on Sun, 02/23/2014 - 01:10
సాక్షి, హైదరాబాద్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మార్చి 8 నుంచి 12 వరకు పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు రాయగిరి స్టేషన్లో హాల్టింగ్ సదుపాయం కల్పించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1.49 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 11.50 గంటలకు నిమిషం పాటు రాయగిరిలో ఆగుతుంది. సికింద్రాబాద్-బల్లార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3.54 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఉదయం 9 గంటలకు రాయగిరిలో నిమిషం ఆగుతుంది. సికింద్రాబాద్-సిరిపూర్ కాగజ్నగర్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉదయం 9.05 గంటలకు, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6.55 గంటలకు రాయగిరిలో నిమిషం ఆగుతుంది.
#
Tags