రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంపులో జారిపడి రైతు మృతి
Published on Sun, 01/10/2016 - 16:28
లింగాల మండలకేంద్రం శివారులో ఉన్న పొలానికి వెళ్లి చంద్రశేఖర్ రెడ్డి(39) అనే రైతు మృత్యువాత పడ్డాడు. పొలం వద్ద నీరు తోడుతుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
#
Tags