వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మేతకు వెళ్లిన పశువులు మాయం!
Published on Thu, 10/30/2014 - 20:30
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం వట్టిగుడిపాడులో మాయమవుతున్న పశువులన్నీ అక్కడ ఉన్న కబేళాకు తరలివెళుతున్నాయి. వందలాది గేదెలను దొంగిలించి పారిశ్రామికవేత్త పుట్టగుంటకు చెందిన బీఫ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. విషయం తెలిసి రైతులు ఫ్యాక్టరీపై దాడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మాయమైన పలు గేదెలు ఫ్యాక్టరీ వద్ద ఉండటంతో రైతులు ఆందోళనకు దిగారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేదెలను దొంగిలించి ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా బీఫ్ను పంపుతున్నట్లు చెప్పారు.
**
#
Tags