ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భూ సేకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన
Published on Sat, 08/15/2015 - 11:22
గుంటూరు: రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల రైతులకు ఈ ఏడాది రాజధాని ప్రాంత పొలాల్లో పంటలు వేయోద్దు అంటూ సీఆర్డీఏ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రైతులు తమ పొలాల్లో కూరగాయలు సాగు చేసి స్థానికులకు పంచి నిరసన తెలిపారు.
(తాడేపల్లి)
#
Tags