ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన
Published on Wed, 02/04/2015 - 16:09
గుంటూరు: పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల కేంద్రంలోని అలహాబాద్ బ్యాంక్ ఎదుట బుధవారం రైతులు ధర్నా చేశారు. సుమారు 700 మంది రైతులు రెండు గంటలపాటు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని రైతులను శాంతింపజేయడంతో రైతులు ఆందోళన విరమించారు.
#
Tags