వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సాగునీటి కోసం గ్రామస్తుల ఆందోళన
Published on Fri, 02/26/2016 - 15:09
పెంటపాడు (పశ్చిమగోదావరి జిల్లా) : పెంటపాడు మండలం మౌంజీపాడు, జెట్లపాలెం గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రహదారిపై రాస్తారోకోకు దిగారు. పంట సాగుకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్నారు. నీళ్లు వదులుతామని హామీ ఇచ్చే వరకు అధికారులను విడిచిపెట్టేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అడిగితే..వంతులవారీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో 3 రోజులు ఆగాల్సి ఉందని అన్నారు.
#
Tags