నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహానికి వెళ్లొస్తూ.. తండ్రీకొడుకుల మృతి
Published on Sun, 04/21/2019 - 12:43
సాక్షి, అనంతపురం : వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతిచెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పావగడ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు రామాంజనేయులు, ప్రతాప్లు ఓ వివాహానికి హాజరై బైక్పై తిరిగి వస్తుండగా ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
#
Tags