amp pages | Sakshi

ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి జీతం

Published on Sun, 05/25/2014 - 01:15

 సాక్షి, కాకినాడ : తెలంగాణ తో కూడిన ఆంధ్రప్రదేశ్‌తో సీమాంధ్ర ఉద్యోగులకు తొంబైతొమ్మిదీ పాయింటు తొమ్మిది తొమ్మిది శాతం రుణం తీరిపోయింది. 23 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మన జిల్లాలోని ఉద్యోగులు మే నెలకు సంబంధించి చిట్టచివరి జీతం అందుకున్నారు. ఈ నెల 24వ తేదీ ఆఖరి గడువు కావడంతో ఇంతవరకూ అందిన నివేదికల ఆధారంగా మొత్తం రూ.172 కోట్లు జిల్లాకు వచ్చింది. ఖజానా కార్యాలయంలో ఈ మేరకు జమ కావడంతో అంచెలంచెలుగా ఆయా ఉద్యోగుల ఖాతాల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా జీతాలు జమవుతాయి. వివరాల్లోకి వె ళితే జిల్లాలో పెన్షనర్లు 38 వేల మంది ఉండగా వారికి దాదాపు రూ.40 కోట్లు వచ్చాయి.
 
 అలాగే ప్రభుత్వోద్యోగులు అంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు వెరసి జిల్లాలో 56 వేల మంది వున్నారు. వీరికోసం ప్రత్యేకించి రూ.132 కోట్లు వ చ్చాయి. వెరసి రూ.172 కోట్లు వారివారి ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మొత్తం నడుస్తున్న మే నెలకు సంబంధించిన జీతం,పెన్షన్ల తాలూకు సొమ్ము కాగా ఇంకా ఏమైనా మిగిలివుంటే  అవి కూడా ఇవ్వడానికి ఈ నెల 26 వ తేదీ గడువు పొడిగించినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిప్రకారం ఇంక్రిమెంట్లు, పే రివిజన్ తాలూకు హెచ్చుతగ్గులు ఇతర  బకాయిలేమైనా వుంటే అవీ వెరసి ఇవ్వాల్సిన బకాయిలు జూన్ 1వ తేదీకి సంబంధించిన ఒక్క రోజుకు చెందిన వేతనాలు, పింఛన్లు  చెల్లించాల్సి ఉందన్నారు.ఇంకెంత రావాలో అంత మొత్తం చెల్లించేందుకు పై గడువు ఇచ్చినట్టు జిల్లా ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక సంఘాల(జేఏసీ)ప్రతినిధులు పితాని త్రినాథరావు, బూరిగ ఆశీర్వాదం ‘సాక్షి’ కి  శనివారం రాత్రి తెలిపారు.
 
 హెల్తు అసిస్టెంట్లకు శుభవార్త
 ఇదిలావుండగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు హెల్తు అసిస్టెంట్ల బకాయి జీతాలు దాదాపు రూ.5 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినందుకు జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా పూర్వపు జిల్లా కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. హెల్తు అసిస్టెంట్ల పోరాటం వృధా కాలేదని, వారి బాధలు పెద్ద మనసుతో అర్ధం చేసుకున్నారని ఉన్నతాధికారులను జేఏసీ తరపున ప్రత్యేకంగా కొనియాడుతూ శనివారం రాత్రి తీర్మానం చేశారు.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)