అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొత్తూరులో అగ్నిప్రమాదం
Published on Mon, 02/23/2015 - 14:06
శ్రీకాకుళం(కొత్తూరు): ప్రమాద వశాత్తూ అగ్గి అంటుకోవడంతో పది పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో పది గుడిసెలతో పాటు ఏడు మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం చెర్లం గ్రామంలో చోటుచేసుకుంది. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ప్రజల గుడిసెలకు మంటలు అంటుకోవడంతో స్థానికులు ఫైర్సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి కృషిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 8 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
#
Tags