రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజయనగరంలో అగ్నిప్రమాదం
Published on Wed, 03/09/2016 - 11:53
కట్టెల పోయి మీద వంట చేస్తున్న సమయంలో ఎగిసిపడిన మంటలు గ్యాస్ సిలిండర్కు అంటుంకోవడంతో అది పేలి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేటలో బుధవారం చోటుచేసుకంంది.
గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో వంట చేస్తున్న సంయలో ప్రమాదవశాత్తు ఎగిసిపడిన మంటలు గ్యాస్కు అంటుకోవడంతో.. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి చుట్టుపక్కల మూడు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో.. భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
#
Tags