అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైతును కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
Published on Sat, 11/09/2019 - 13:11
విశాఖపట్నం, రావికమతం (చోడవరం): గుమ్మాళ్లపాడు గ్రామంలో ఒక బావిలో కూరుకుపోయిన రైతును రావికమతం అగ్నిమాపక సిబ్బంది సురక్షతంగా తాళ్లతో బయటకు తీసి రక్షించారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుమ్మాళ్లపాడు గ్రామానికి చెందిన బంటు వెంకట రమణ(50) తన పొలానికి బావిలోని నీటిని ఇంజన్తో తోడుకున్నాడు. అనంతరం ఇంజన్ పైపు బావిలో ఉండటంతో దానిని తీసేందుకు దిగి ఊబిలో చికుక్కున్నాడు. అంతకంతకూ దిగిపోతుండటంతో గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలకు సమీప రైతులు వచ్చి తాళ్లు అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు సిబ్బంది లావేటి నాగేశ్వరరావు, రమేష్, వరహాలు రైతును సురక్షితంగా బయటకు తీశారు.
#
Tags