వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విశాఖ సరిహద్దులో కాల్పుల కలకలం
Published on Wed, 06/12/2019 - 13:07
సాక్షి, తూర్పుగోదావరి : విశాఖ జిల్లా సరిహద్దులో కాల్పుల కలకల చోటు చేసుకుంది. బుధవారం తూర్పుగోదావరి - విశాఖ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలోని గుమ్మరేవుల దగ్గర మావోలు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో మావోయిస్టు కీలక నాయకుడు నవీన్ తప్పించుకున్నాడు. సంఘటన స్థలం నుంచి పోలీసులు మూడు 303 రైఫిల్స్ను, 15 కిట్ బ్యాగ్లను స్వాధీనం చేసుకన్నారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
#
Tags