వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బోటు తిరగబడి మత్స్యకారుడు మృతి
Published on Sun, 12/13/2015 - 17:59
కవిటి (శ్రీకాకుళం) : సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడు బోటు తిరగబడి మృతిచెందాడు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన వి.ముకుంద(38) చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఐదుగురు మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో బోటు బోల్తా కొట్టడంతో.. నీట మునిగి మృతిచెందాడు. దీంతో తోటి మత్స్యకారులు అతని మృతదేహాన్ని తీరానికి తీసుకొచ్చారు.
#
Tags