మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
Published on Mon, 07/20/2020 - 20:54
సాక్షి, చిత్తూరు : మద్యం వ్యసనం ఓ కుటుంబాన్ని బలి తీసుకొంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీ రంగరాజపురం మండలం చియ్యురులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..సుధాకర్ ప్రతీ రోజూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇరువురికి జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన భార్యసింధు తన ఇద్దరు కుమార్తెలు మధు ప్రియ, శ్రీలతలతో కలసి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత సుధాకర్ సైతం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసకొని చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.
#
Tags