వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పోలీసులతో గొడవ:నలుగురు ఆత్మహత్యాయత్నం
Published on Wed, 08/20/2014 - 17:38
చిత్తూరు: నలుగురు యువకులు పోలీసులతో గొడవపడి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ ఘటన జరిగింది.
బంధువుల కథనం ప్రకారం ఆటోస్టాండ్ విషయమై నలుగురు యువకులు పోలీసులతో గొడవపడ్డారు. ఆ కారణంగానే వారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
#
Tags