చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహానందిలో రేపటి నుంచి ఉచిత దర్శనం
Published on Tue, 12/01/2015 - 13:17
మహానంది పుణ్యక్షేతంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి డబ్బులు ఇక చెల్లించనక్కర్లేదు. భక్తులు ఉచితంగా దర్శించుకునేలా పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహానంది పుణ్యక్షేత్ర చైర్మన్ మాన్యం ప్రసాదరావు, ఈవో శంకర వరప్రసాద్, పాలకమండలి సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు ఆలయ అధికారులు సాధారణ దర్శనం కోసం రూ.10 వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు ఉచితంగా మార్చారు. ప్రత్యేక దర్శనం రేట్లు ఎప్పటిలానే ఉన్నాయి. కొత్తగా క్షీరాభిషేకంను ప్రారంభించారు. దీని ధర రూ.200లుగా నిర్ణయించారు.
#
Tags