లీడర్ VS చీటర్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పవన విద్యుత్ ఉత్పత్తిపై జీవో జారీ
Published on Fri, 02/13/2015 - 18:09
హైదరాబాద్: పవన విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిద్వారా వచ్చే ఐదేళ్లలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారికి రాయితీలు కల్పించనున్నారు. దీనికోసం సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగిల్ విండో విధాన పర్యవేక్షణకు ఆరుగురు సభ్యులతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
#
Tags