రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు
Published on Sat, 01/21/2017 - 09:35
వైఎస్ఆర్ జిల్లా : వైఎస్ఆర్ జిల్లాలో జలాశయానికి మరోసారి గండిపడింది. చౌటుపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న గండికోట జలాశయానికి అడ్డుగా నిర్మించిన మట్టికట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చౌటుపల్లిలో 911 మంది బాధితులకు గాను ప్రభుత్వం కేవలం 140 మందికి మాత్రమే పరిహారం అందించింది. పరిహారం అందని బాధితులు గ్రామంలోనే ఉండిపోయారు. ఆందోళనలు చేశామన్న కారణంతోనే ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఐదు అడుగుల మేర నీరు రావడంతోనే మట్టికట్ట తెగిందని గ్రామస్తులు చెప్పారు.
#
Tags