రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రైల్వేయార్డులో మహిళపై సామూహిక అత్యాచారం
Published on Tue, 11/05/2013 - 11:00
విజయవాడ: విజయవాడ రైల్వే యార్డులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అత్యాచారం చేసినవారిలో ఒక ఆర్పిఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ కూడా ఉన్నాడు.
ఆ మహిళపై ఒక కానిస్టేబుల్, మరో యువకుడు కలసి సామూహికంగా అత్యచారం చేశారు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#
Tags