బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
8 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
Published on Mon, 10/05/2015 - 10:39
పత్తిపాడు: అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది క్వింటాళ్ల గంజాయిని పత్తిపాడు జాతీయరహదారివద్ద సోమవారం ఉదయం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారం మేరకు స్థానిక పోలీసులు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. రెండు బోలెరో వాహనాల్లో ఈ గంజాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. రెండు బోలెరో వాహనాలతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags