పారిపోయిన సీఎం రమేష్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘనంగా ఘంటసాల 41వ సంస్మరణ సభ
Published on Wed, 02/11/2015 - 20:45
విజయనగరం టౌన్: పట్టణంలోని లయన్స్ కమ్యూనిటీ హాలులో ఘంటసాల 41వ సంస్మరణ సభ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకుంది. ముగింపు సమయంలో ఆచంట రామేశ్వర శతకం, మదన గోపాల శతకం పుస్తకాలను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు ఎం భీష్మారావు, అధ్యక్షుడు నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.
#
Tags