ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం!
Published on Sun, 01/29/2017 - 17:59
తిరుమల: ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో కలకలం రేపింది. యాత్రికుల ఉచిత సముదాయ భవనంలో నవ్య అనే చిన్నారిని కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని తెప్పించుకుని అధికారులు పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ అయిన చిన్నారి భవ్య ఫ్యామిలీది అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం తుంచర్ల గ్రామం. నవ్య పొరపాటున తప్పిపోయిందా.. లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags