గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అపురూపం ఆ సెల్ఫీ..
Published on Wed, 06/20/2018 - 06:48
తమ ప్రియతమ నాయకుడిని కలుసుకోవడమే కష్టమనుకున్న ఆ చిన్నారులకు ఏకంగా ఆయనతో సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కింది. దీంతో ఆ అక్కచెల్లెళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పి.గన్నవరానికి చెందిన నవ్య, కావ్య మంగళవారం నాగుల్లంక వద్ద వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఆయన వారిని ఆప్యాయంగా పలకరించి, సెల్ఫీ తీయడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
#
Tags