నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మొదలైన గోదావరి పుష్కరాలు
Published on Tue, 07/07/2015 - 12:20
తూర్పుగోదావరి: రాజమండ్రి గోదావరి తీరంలో మరో సిద్ధాంతి వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం మంగళవారం నుంచి పుష్కరాలు మొదలయ్యాయి. శ్రీశైల ఆస్థాన సిద్దాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం ఇవాళ ఉదయం ఏడున్నర గంటలకు గురుడు సింహరాశిలో ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభమవుతాయని నిర్థారించారు. సూర్యసిద్ధాంతం ఆధారంగానే నిర్ణయించిన ఈ సమయంలో రాజమండ్రి పుష్కరఘాట్లో బుట్టే సిద్ధాంతితోపాటు పలువురు భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తాము నిర్ధారించిన సమయమే శాస్త్రోక్తమని తెలిపారు.
#
Tags