అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేశవరెడ్డి బాధితులను విస్మరించారు
Published on Mon, 12/10/2018 - 07:23
శ్రీకాకుళం :‘ప్రస్తుత ప్రభుత్వం కేశవరెడ్డి పాఠశాల ఫిక్స్డ్ డిపాజిట్ బాధితులను విస్మరించింది’ అని శ్రీకాకుళంలోని కేశవరెడ్డి బాధితుల అసోసియేషన్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. 2014 నుంచి చెల్లింపులు ప్రారంభం కావాల్సి ఉందని, రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు విద్యాస్కీమ్ కింద వసూలు చేశారని సభ్యులు తెలిపారు. ప్రభుత్వం కేశవరెడ్డి యాజమాన్యానికి అండగా ఉంటోందని వారు ఆరోపించారు.
#
Tags