ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎయిర్పోర్టు భూసేకరణ ప్రక్రియ షురూ!
Published on Fri, 09/23/2016 - 21:06
గన్నవరం:
విమానాశ్రయ విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్లో అంగీకరించని రైతుల నుంచి భూసేకరణ చట్ట ప్రకారం భూములను తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా భూసేకరణ గ్రామాల్లో సామాజిక ప్రభావ మదింపు కోసం ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దారు ఎం. మాధురి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయా గ్రామాల్లోని పంచాయితీ కార్యాలయాల్లో జరిగే ఈ సభలకు నిర్వాసిత రైతులందరూ హాజరుకావాలని ఆమె కోరారు.
ఎక్కడెక్కడ.. ఎప్పుడెప్పడు
– సోమవారం ఉదయం 11 గంటలకు కేసరపల్లిలో, 27న ఉదయం 10కు జక్కులనెక్కలం, 12 గంటలకు పురుషోత్తపట్నంలో గ్రామసభలు జరుగుతాయి.
–28న ఉదయం 10కు గన్నవరంలో, 12 గంటలకు చిన్నఆవుటపల్లిలో.
– 29న ఉదయం 10కు అల్లాపురంలో, 12 గంటలకు అజ్జంపూడి.
– 30వ తేది ఉదయం 10 గంటలకు బుద్దవరంలో ఈ గ్రామసభలు జరుగుతాయని తెలిపారు.
#
Tags