వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జగన్తో విద్యార్థి నేత
Published on Fri, 11/14/2014 - 03:48
యూనివర్సిటీక్యాంపస్: వైఎస్సార్ సీపీ విద్యార్థి విభా గం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన ఎస్వీయూ పరిశోధక విద్యార్థి వి.హరిప్రసాద్రెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. పులివెందులలో జగన్మోహన్రెడ్డిని స్వగృహంలో కలిసి తనకు పదవి ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన అన్నారు. జగన్మోహన్రెడ్డిని కలసిన వారిలో ఎస్వీయూకు చెందిన విద్యార్థినాయకులు ఎల్.రాజశేఖరరెడ్డి, వి.హేమంత్కుమార్, మురళీధర్, కిషోర్కుమార్ ఉన్నారు.
#
Tags