నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్నూలులో భారీ వర్షం
Published on Wed, 09/25/2019 - 18:51
సాక్షి, కర్నూలు: జిల్లాను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం పలు ప్రాంతాలలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో.. ప్యాపిలిలోని వాగులు పొంగిపోర్లుతున్నాయి. అదేవిధంగా మర్లేమడికి వద్ద వేదావతి నది పోంగిపొర్లుతోంది. వరద ప్రవాహం కారణంగా ఏపీ- కర్ణాటక మధ్య ఉన్న రహదారిపై రాకపోకలు స్తంభించాయి. వందల ఎకరాల్లోని పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరి, పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పీఆర్పల్లి వాగు వరద ఉధృతికి రహదారి తెగిపోయింది.
#
Tags