ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ వర్షం : తడిసిముద్దయిన దుర్గమ్మ భక్తులు
Published on Mon, 10/15/2018 - 16:35
సాక్షి, విజయవాడ : భారీ వర్షంతో విజయవాడ నగరం తడిసి ముద్దయింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.కొండపైకి మూడు కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్ల లో వున్న భక్తుకు తడిసిపోయారు. కొండ పైన భారీవర్షం ఒక్కసారిగా కురవడంతో అధికారులు సైతం కంగారు పడ్డారు. చిన్నపిల్లలు, వృద్దులతో కొండపైకి వచ్చిన భక్తులు పూర్తిగా తడిచిపోయారు. అరగంట పాటు కురిసిన వర్షం తరువాత తెరపి ఇవ్వడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం ఇదే విధంగా కొనసాగితే విద్యుత్ సరఫరాను వర్షం తగ్గే వరకు నిలిపి వేయాల్సిన పరిస్థితి ఏర్పడేదని అధికారుల ఆందోళన వ్యక్తం చేశారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
#
Tags