రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వారి వెనుక ఎవరున్నారో తేల్చండి!
Published on Tue, 01/31/2017 - 02:25
అగ్రిగోల్డ్పై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ డిపాజిటర్స్, ఏజెంట్ల సంక్షేమ సంఘం కార్యకలాపాలపై ఉమ్మడి హైకోర్టు సోమవారం సీఐడీ విచారణకు ఆదేశించింది. విజయవాడ సమీపంలోని ఆస్తుల కొనుగోలు నిమిత్తమంటూ డిపాజిటర్ల నుంచి ఆ సంఘం డబ్బు వసూలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
ఈ సంఘం వెనుక ఎవరు న్నారు.. ఇప్పటివరకు ఎంత మొత్తం వసూలు చేశారు.. ఈ వసూలు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి.. తదితర వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
#
Tags