ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెరిగిన పార్ట్టైమ్ వీఆర్వోల గౌరవ వేతనం
Published on Wed, 02/12/2014 - 01:24
సాక్షి, హైదరాబాద్: పార్ట్టైమ్ గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓల) గౌరవ వేతనం రూ. 4900 నుంచి రూ. 10,000కు పెరిగింది. ఈమేరకు రెవెన్యూ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వీఆర్వోల సమాఖ్య అధ్యక్షుడు భక్తవత్సల నాయుడు, తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్కు, రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్పరాజు వెంకటేశ్వర్లు
#
Tags