ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కనకదుర్గ వారధిపై భారీ అగ్నిప్రమాదం
Published on Thu, 04/30/2015 - 11:37
గుంటూరు: వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పేయింట్ వేస్తున్న వ్యక్తులను ఢీకొట్టింది. దీంతో వారి వద్ద ఉన్న పేయింట్కు యాక్సిడెంట్ ద్వారా పుట్టిన మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కృష్ణానదిమీద ఉన్న కనకదుర్గ వారధిపై గురువారం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
#
Tags