రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్య
Published on Fri, 04/17/2015 - 12:06
అనంతరపురం : అనంతపురం జిల్లాలో కుటుంబకలహాలతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడో వక్తి. ఈ సంఘటన గుడిబండ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జరిగింది. వివరాలు.. మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రంగనాయకులు(30) కూలీ పని చేసి జీవనం సాగిస్తున్నాడు. కాగా తొమ్మది నెలల క్రితం మమత(25) తో పెళ్లి అయింది. గత కొద్ది కాలంగా కుటుంబంలో కలహాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి భార్యను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తాను ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(గుడిబండ)
#
Tags