చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విభజన ప్రక్రియలో భాగస్వామి కాలేను: ఆంజనేయ రెడ్డి
Published on Tue, 10/29/2013 - 09:36
విశాలాంధ్ర కోసమే కట్టుబడి ఉన్నానని మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి స్పషం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియలో తాను భాగస్వామిని కాలేనని ఆయన మంగళవారం హైదరాబాద్లో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలు, ఇతరత్ర అంశాలపై అధ్యాయనంపై కేంద్ర ప్రభుత్వం విజయ్కుమార్ నేతృత్వంలో ఓ టాస్క్ఫోర్స్ కమిటీ నియమించింది.
ఆ కమిటీ మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి కేంద్ర మానవ వనరుల అభివృద్ది సంస్థ లో ఆ టాస్క్ఫోర్స్ సమావేశం కానుంది. ఆ టాస్క్ఫోర్స్ కమిటీలో సభ్యులుగా ఆంజనేయరెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీతో ఆంజనేయరెడ్డి మరికాసేపట్లో భేటీ కానున్నారు. అందులోభాగంగా ఆంజనేయరెడ్డిపై విధంగా స్పందించారు.
#
Tags