వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిలకలూరి పేటలో అక్రమంగా చేపల వేట
Published on Sat, 05/23/2015 - 11:31
గుంటూరు: గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసమూరు గ్రామంలోని మంచినీటి చెరువులో అక్రమంగా చేపల్ని వేటాడుతున్న 10 మంది గుర్తు తెలియని వ్యక్తులను గ్రామస్థులు పట్టుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఈ సందర్భంగా వేటాడిన చేపల్ని తీసుకువెళ్లేందుకు తెచ్చిన ఐస్బాక్సులు, లారీని గ్రామస్థులు తమ స్వాధీనంలోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు.
#
Tags