వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Published on Sat, 03/12/2016 - 12:46
శ్రీకాకుళం సిటీ: శ్రీకాకుళం రూరల్ మండలంలోని గాయత్రి కాలేజీకి చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థి ముప్పల సాయిరాజ్(17) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం కాలేజీ హాస్టల్ గదిలో చోటు చేసుకుంది. కడుపునొప్పి భరించలేకే బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చునని యాజమాన్యం చెబుతోంది. ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags