ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
త్వరలో ఇంటర్-వర్సిటీ బోర్డు
Published on Fri, 01/02/2015 - 03:51
సాక్షి, హైదరాబాద్: వర్సిటీల్లో పాలన, విద్యాపరమైన అంశాల్లో మార్గదర్శనం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఇంటర్-యూనివర్సిటీ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) తొలిసారిగా రూపొందించిన విద్యామండలి గణాంక పుస్తకాన్ని, ఆధునీకరించిన వెబ్సైట్ను చైర్మన్ వేణుగోపాలరెడ్డి గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు కొత్త విధానాలను రూపకల్పన చేస్తున్నామన్నారు.
#
Tags