రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పలమనేరులో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
Published on Thu, 06/25/2015 - 17:23
చిత్తూరు (పలమనేరు) : పలమనేరులో గురువారం అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టయ్యింది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం విరూపాక్షిపురానికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి కిడ్నాప్ కేసును చేధించే క్రమంలో పోలీసులు పలమనేరు- చిత్తూరు రహదారి మీద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు సుమో వాహనాల్లో అనుమానాస్పదంగా ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది. వీరంతా చిత్తూరు జిల్లాలో పలువురిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
#
Tags