వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెవెన్యూ భూములపై విచారణ: డిప్యూటీ సీఎం కేఈ
Published on Mon, 01/12/2015 - 15:45
హైదరాబాద్: రెవెన్యూ భూముల వ్యవహారాల్లో వీఆర్వోలపై విచారణ చేపడతామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం
కే.ఈ. కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. పాస్ పుస్తకాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపై క్రిమినల్ చర్యలు
తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన జీవోపై ఈ నెల 19న కేబినట్ సబ్ కమిటీతో చర్చిస్తామన్నారు.
ఇక మీదట ఏపీఐఐసీ ద్వారా మాత్రమే భూములు కేటాయించడంపై సమీక్షించి నిర్ణయిస్తామన్నారు.
#
Tags