రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైభవంగా జైతీర్థుల ఆరాధన
Published on Tue, 08/04/2015 - 11:14
మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీమఠంలో మంగళవారం వైభవంగా జై తీర్థుల ఆరాధన నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర స్వామివారి మఠంలో ముడో పిఠాధిపతి జై తీర్థుల ఆరాధనను ఘనంగా జరిపారు. శ్రీ మఠం పిఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారజాము నుంచి మఠంలోని మూల బృందావనానికి ఫల, పూల, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
#
Tags