ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కాళోజీ తపాలా బిళ్ల ఆవిష్కరణ
Published on Mon, 01/13/2014 - 03:07
వరంగల్, న్యూస్లైన్: ప్రజాకవి కాళోజీ రచించిన ‘నా గొడవ’ కవితా సంపుటి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన తపాలా బిళ్లను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ఆదివారం ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కాళోజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కాళోజీ నారాయణరావు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు.
#
Tags