నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అదృశ్యమైన ఇంటర్ విద్యార్ధి క్షేమం
Published on Thu, 07/30/2015 - 08:54
విజయవాడ : కృష్ణా జిల్లా పాచిపెంట మండలం బొబ్బిలివలసలో మంగళవారం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి సుభాష్చంద్ర క్షేమంగా ఉన్నాడు. బుధవారం రాత్రి విజయవాడ రైల్వేస్టేషన్లో టిక్కెట్ లేకుండా ఉండటంతో టిక్కెట్ కలెక్టర్ సుభాష్ను పట్టుకున్నారు. పోలీసులు విద్యార్థిని ప్రశ్నించగా.. తనను ఎవరో కిడ్నాప్ చేసి గూడ్స్ రైలులో తరలిస్తుండగా తప్పించుకున్నానని సుభాష్ తెలిపాడు.
#
Tags