సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంధ్ర విషనాగులకు విరుగుడు ఉంది
Published on Sat, 01/04/2014 - 02:36
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
హన్మకొండ, న్యూస్లైన్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా ఆంధ్ర విషనాగులు అడ్డుకుంటున్నాయని, ఆ విషానికి తమ వద్ద విరుగుడు ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) 19వ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చిం చకుండా ఆంధ్ర విషనాగులను పాములోడు వచ్చి పట్టుకుపోతాడన్నారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనీయకుండా చేసినా ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పారు. అనంతరం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు.
#
Tags